పోస్ట్ చేసిన జూన్ 16, 2025 9:25 AM
తిరుమలలొ భక్తుల రద్దీ. సోమవారం (జూన్ 16) ఉదయం ఉదయం శ్రీవారి దర్శనం వేచి ఉన్న ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి ఏటీజీహెచ్ వరకూ. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా.
ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 90 వేల 815 మంది. వారిలో 35 వేల ఏడు మంది తలనీలాలు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 52 లక్షల రూపాయలు.
C.E.O
Cell – 9866017966