Posted on Jun 16, 2025 2:48 PM
దేశంలో 16 వ జనగణనకు రంగం. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల. ఈ సారి కులగణన చేపట్టనుండటంతో ప్రధాన్యత. జనాభ లెక్కల లెక్కల సేకరణ తొలిసారిగా పూర్తిగా ట్యాబ్ల డిజిటల్ రూపంలోనే రూపంలోనే. ఇందు కోసం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు ఎన్యూమరేటర్లు, సూపర్ సూపర్ వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది.
ప్రభుత్వ ప్రభుత్వ, యాప్లలో యాప్లలో ప్రజలే వివరాలు నమోదు చేసుకోవచ్చు చేసుకోవచ్చు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8 వ జనగణన కావడం. ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో దశల్లో డిజిటల్ గా నిర్వహించి, 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్లో 2026 అక్టోబర్ 1 నాటికి జనగణన ముగియనున్నది.
C.E.O
Cell – 9866017966