Home Latest News మధిర – జమలాపురం -మైలవరం – విజయవాడ 𝗘𝗫𝗣𝗥𝗘𝗦𝗦  బస్సు సర్వీస్ ప్రారంభం*

మధిర – జమలాపురం -మైలవరం – విజయవాడ 𝗘𝗫𝗣𝗥𝗘𝗦𝗦  బస్సు సర్వీస్ ప్రారంభం*

by Jananethram News
0 comments

  జననేత్రం న్యూస్ మధిర నియోజకవర్గం ప్రతినిధి జూన్22//:మధిర డిపో పరిధి లో గల  జమలాపురం నుండి మైలవరం మీదుగా విజయవాడ కు కొత్త బస్సు సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు మధిర డిపో మేనేజర్ D. శంకర్ రావు  ఒక ప్రకటన లో తెలియజేసారు
ఈ బస్సు మధిర లో ఉ.06:00 గ ల కు బయలుదేరి జమలాపురం – మైలవరం మీదుగా విజయవాడ కు 08:15 గం. లకు చేరుకొని తిరిగి విజయవాడ లో ఉ.08:30 ని. లకు బయలుదేరి మైలవరం- జమలాపురం మీదుగా మధిర కు  ఉ.10:45 గం. లకు చేరుకొంటుంది.తిరిగి మధిర లో ఉ.11:00 గ.లకు బయలుదేరి అదే రూట్ లో విజయవాడ వెళ్లి అక్కడి నుండి మ.13:30 గ. లకు బయలుదేరి అదే రూట్లో 15:45 ని. లకు మధిర కు చేరుకొంటుంది. తిరిగి మధిర లో  సాయంత్రం 16:00 గం, లకు బయలుదేరి  జమలాపురం – మైలవరం – మీదుగా విజయవాడ కు 18:15 గ. లకు చేరుకొంటుంది.  తిరిగి విజయవాడ లో 18:30 గం. లకు బయలుదేరి అదే రూట్ లో మధిర కు 20:45 ని.లకు చేరుకొంటుంది. కావున ఇట్టి నూతన సర్వీస్ ను ఆ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird