*జననేత్రం న్యూస్ నూగూర్ వెంకటాపురం మండలం ప్రతినిధి జూలై05*//:ఎస్ఎఫ్ఐజిల్లాఉపాధ్యక్షులు సోడి అశోక్ వెంకటాపురం మండలం మారుమాల ప్రాంతంలో కలిపాక గ్రామం లోని పాఠశాలలో పాఠశాల ప్రారంభమైన కానుంచి ఉపాధ్యాయులు లేరని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా ఉపాధ్యక్షులు సోడి అశోక్ అన్నారు గతంలో కలిపాక పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోతే ఆల్బాక కేంద్రంగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి ఆ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించే వరకు పోరాటం చేసాము మళ్లీ విద్యార్థులకు ఉపాధ్యాయులు పరిస్థితి నెలకొంది అవసరమైతే ఆ పాఠశాల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో కలిపాక ఏరియా నుంచి ఐటీడీఏ ఏటూరు నాగారం వరకు పాదయాత్రతో వచ్చి ఐటీడీఏ ముట్టడిస్తామని విద్యార్థులకు ఉపాధ్యాయులను నియమించే వరకు పోరాటాలు అయితే ఆపమని ఆయన డిమాండ్ చేశారు గతంలో మాదిరిగానే మల్ల అధికారులు అలానే చేస్తే ఉద్యమాల ఆపమని ఒక ప్రకటనలో హెచ్చరించారు
C.E.O
Cell – 9866017966