పోస్ట్ చేసిన జూలై 7, 2025 3:22 PM
డోనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిక జారీ. ఈ సారి ఆయన బిక్స్ దేశాలకు ఈ హెచ్చరిక. అమెరికా విధానాలను వ్యతిరేకించే, లేదా లేదా అమెరికా వ్యతిరేక విధానాలు అవలంబించే దేశాలపై పది శాతనం సుంకాలు ట్రంప్ ట్రంప్. బ్రెజిల్లో బ్రిక్స్ దేశాధినేతల దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సమయంలో ట్రంప్ ఈ హెచ్చరిక చేయడం ప్రాధాన్యత. స్పెసిఫిక్ గా బ్రిక్స్ బ్రిక్స్ పేరు ఎత్తకుండానే ఆయన ఆ కూటమిని ఉద్దేశించే సుంకాల పెంపు వ్యాఖ్యలు. ఈ సదస్సులో భారత భారత ప్రధాని మోడీ సహా సభ్య దేశాధినేతలందరూ అమెరికా సుంకాల సుంకాల విధానాన్ని ప్రస్తావించి విమర్శలు చేసిన నేపథ్యంలో ట్రంప్ ట్రంప్ ఎదురుదాడి అదనంగాపదిశాతం సుంకాల జారీ చేశారని పరిశీలకులు.
ఇలా ఉండగా ట్రంప్ తాజా హెచ్చరికపై చైనా దీటుగా. తాము ఘర్షణను కోరుకోవడం కోరుకోవడం లేదని పునరుద్ఘాటిస్తూను టాక్స్ వార్ లో ఎవరూ గెలవరని పరోక్షంగా ట్రంప్ ను. గతంలో అమెరికా-చైనాల మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్ధం నడిచినప్పటికీ నడిచినప్పటికీ, ఆ తర్వాత కుదిరిన ఒప్పందంతో అది తాత్కాలికంగా సద్దుమణిగిన సంగతి. బ్రెజిల్, రష్యా, ఇండియా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో ప్రారంభమైన బ్రిక్స్ కూటమిలో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలు సభ్య దేశాలుగా.
C.E.O
Cell – 9866017966