పోస్ట్ చేసినవారు జూలై 10, 2025 7:39 PM
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం. అయితే ఈ ఘటనపై పోలీసులు దృష్టి. స్థానిక సీసీ టీవీ పుటేజులను. ఘటనకు కారణమైన వారిని. హెలిప్యాడ్ వద్ద 30 మందికి, యార్డులో 500 మందికి మాత్రమే అనుమతిచ్చినా అనుమతిచ్చినా .. నిబంధనల్ని పాటించలేదంటూ ఓ కేసు.
ఇందులో మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్, బంగారుపాళ్యం బంగారుపాళ్యం మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్ కుమార్రాజా పేర్లను ప్రస్తుతానికి. జగన్ వచ్చేటప్పుడు ఆ ఆ మార్గంలో రోడ్డు మీద మామిడి పారబోసిన పారబోసిన ఘటనలో అక్బర్ అక్బర్, ఉదయ్కుమార్ అనే ఇద్దరిపై రెండో నమోదు నమోదు. మీడియా ఫొటోగ్రాఫర్ శివకుమార్పై దాడికి సంబంధించి మూడో కేసు. BNS 223, 126 (1) R/W 3 (5) సెక్షన్లు నమోదు. ఈ మేరకు విచారణ. నిందితులకు త్వరలో నోటీసులు జారీ.
C.E.O
Cell – 9866017966