జూలై 10, 2025 6:50 PM లో పోస్ట్ చేయబడింది
అన్నమయ్య జిల్లా సానిపాయ సానిపాయ రేంజ్ అటవీప్రాంతంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు పాటు పాటు, వారి వారి 22 ఎర్రచందనం ఎర్రచందనం దుంగలు, మూడు మోటారు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం. టాస్క్ ఫోర్స్ హెడ్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా భాగంగా, టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఎస్ఐ. మురళీధరరెడ్డి టీమ్ బుధవారం బుధవారం రాత్రి నుంచి సానిపాయ పరిధిలోని వీరబల్లి మీదుగా గడికోట వైపు కూంబింగ్.
గురువారం తెల్లవారుజామున తెల్లవారుజామున నాయనూరు ప్రాంతం చేరుకోగా అక్కడ మోటారు సైకిళ్లు సైకిళ్లు. సమీపంలో కొందరు వ్యక్తులు గుమికూడి. వారిని చుట్టు ముట్టే క్రమంలో వారు పారిపోదానికి. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించి నలుగురిని. అక్కడ పరిశీలించగా 22 ఎర్రచందనం దుంగలు. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లా వాసులుగా. వారిని దుంగలతో సహా సహా తిరుపతిలోని టాస్క్ ఫోర్సు పోలీసు కు కు తరలించగా తరలించగా, డీఎస్పీ శ్రీనివాస రెడ్డి. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు.
C.E.O
Cell – 9866017966