పోస్ట్ చేసినవారు జూలై 12, 2025 6:49 PM
గోదావరి జలాల జలాల పై తెలుగు రాష్ట్రాల రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది రాజుకుంది .. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అధికారంలోకి వచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటపడి సాగర్ ఆయకట్టుకు ఆయకట్టుకు జలాలను తరలించే పనులను.
ప్రస్తుతం గోదావరికి వరద ఉద్ధృతంగా. మరో వైపు పాలేరు పాలేరు అండర్ అండర్ టన్నెల్ గత ఏడాది కూలిపోయింది .. దీంతో సాగర్ సాగర్ జలాలు జిల్లాలోని జిల్లాలోని విడుదల చేయలేని పరిస్థితి. మరో పదిరోజులు వరకు నీరు రాని. దీనివల్ల దీనివల్ల, కల్లూరు కల్లూరు కింద పొలాలు పొలాలు ఎండిపోతున్నాయి .. దీనివల్ల గోదావరి జలాలు జలాలు ఏన్కూరు వద్ద సాగర్ కాలువ లో ప్రవేశించి తల్లాడ తల్లాడ, కల్లూరు మేజర్ల కింద ఉన్న సుమారు సుమారు 30 వేల ఎకరాల్లో వరిపంటను రక్షించేందుకు అవకాశం. సీతారామ ప్రాజెక్టు పూర్తి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోయినప్పటికీ అవకాశం ఉన్న మేరకు మోటార్లు మోటార్లు బిగించి ఖమ్మం జిల్లా రైతును ఆదుకోవడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనీయమని రైతులు.
C.E.O
Cell – 9866017966