జననేత్రం న్యూస్ హన్మకొండ జిల్లా ప్రతినిధి జులై 15*//:పరకాల మండలం నాగారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన బొమ్మరాజు రాజమ్మ కుటుంబాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సందర్శించి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మృతురాలు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు రాజమ్మ మృతిక గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు గ్రామంలో కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మలకపేట టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొజ్జం రవి తండ్రి సారయ్యను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు అదేవిధంగా పరకాల పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాజీ కౌన్సిలర్ చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి తల్లి రాధమ్మ ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట టిఆర్ఎస్ ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966